పూర్ణ మాలావత్
భారతీయ పర్వతారోహకురాలు / From Wikipedia, the free encyclopedia
పూర్ణ మాలావత్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన పర్వతారోహకురాలు. ఈమె అతి పిన్న వయస్సులోనే ఎవరెస్ట్ అధిరోహించిన బాలికగా రికార్డు సృష్టించింది. ఆమె 2014 మే 25 న ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. 14 సంవత్సరాల పిన్న వయసులో సాహసాన్ని చేసి ప్రసిద్దిచెందారు.[1]
త్వరిత వాస్తవాలు వ్యక్తిగత సమాచారం, జననం ...
వ్యక్తిగత సమాచారం | |
---|---|
జననం | 2000 జూన్ 10 పాఖాల్,సిరికొండ మండలం, నిజామాబాదు జిల్లా, తెలంగాణ, భారతదేశం |
వృత్తి జీవితం | |
గుర్తించదగిన ఆధిరోహణలు | మౌంట్ ఎవరెస్టు 2014 మౌంట్ కిలిమంజారో 2016 మౌంట్ ఎల్బ్రస్ 2017 మౌంట్ అకోన్కగువా 2019 మౌంట్ కార్టెన్జ్ 2019 మౌంట్ విన్సన్ 2019 మౌంట్ డెనాలి 2022 |
మూసివేయి