మిమిక్రీ శ్రీనివాస్ (శ్రీకాకుళం)
From Wikipedia, the free encyclopedia
మిమిక్రీ శ్రీనివాస్ (వేదుల ప్రభాకర శ్రీనివాస్,వి.పి.శ్రీనివాస్ ) వ్యక్తి. శ్రీకాకుళం నకు చెందిన మిమిక్రీ, వెంట్రిలాక్విజం కళాకారుడు. ఉత్తరాంధ్రలో ఈ కళలో రాణించి, సుమారు రెండు వేల ప్రదర్శనలిచ్చి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. ఈయన ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడైనలోకనాథం నందికేశ్వరరావు శిష్యుడు.
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |