విజయనగరం (కర్ణాటక)
కర్ణాటక లోని పురాతన సామ్రాజ్య శిథిలాలు / From Wikipedia, the free encyclopedia
విజయనగర, (కన్నడ: ವಿಜಯನಗರ) ఈ నగరం 13-15 శతాబ్దముల మధ్య దక్షిణ భారత దేశాన్ని పరిపాలించిన మహాసామ్రాజ్యాలలో ఒకటైన విజయనగర సామ్రాజ్య పు రాజధాని, ఇప్పుడు ఒక చారిత్రాత్మక పట్టణం. ఈ విజయనగర అవశేషాలు కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి జిల్లా లోని హంపి గ్రామంలో కనిపిస్తాయి. ఈ పురాతన నగరంలో ప్రసిద్ధమైన విరూపాక్ష దేవాలయం ఉంది. ఈ నగరానికి ప్రక్కన ఉన్నది హంపి అనే గ్రామం. హంపిని చరిత్రకారులు విజయనగర అవశేషాల సంగ్రహాలయంగా వర్ణిస్తారు.
?విజయనగర కర్ణాటక • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 15.19°N 76.28°E / 15.19; 76.28 | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం • ఎత్తు |
• 568 మీ (1,864 అడుగులు) |
జిల్లా (లు) | బళ్ళారిజిల్లా జిల్లా |
జనాభా | 0 (2001 నాటికి) |