2020–2021 భారత పాకిస్తాన్ సరిహద్దు ఘర్షణలు
From Wikipedia, the free encyclopedia
కాశ్మీరు లోని వివాదాస్పద ప్రాంతంలో నియంత్రణ రేఖ వెంబడి భారత పాకిస్తాన్ ల మధ్య 2020-2021 కాలంలో జరిగిన సాయుధ ఘర్షణలే 2020-2021 భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దు వాగ్వివాదాలు. నియంత్రణ రేఖ వెంబడి 2020 నవంబరులో భారత, పాకిస్తాన్ సైనికుల మధ్య పెద్ద ఎత్తున తుపాకి కాల్పులు, ఫిరంగి కాల్పులు చెలరేగడంతో ప్రతిష్టంభన తీవ్రమైంది. ఇందులో 11 మంది పౌరులతో సహా కనీసం 22 మంది మరణించారు.[15][16][17]
మరింత సమాచారం తేదీ, ప్రదేశం ...
| ||||||||||||||||||||||||||
మూసివేయి