నాయకురాలు నాగమ్మ
12వ శతాబ్దపు నలగామ రాజు పాలనలో ప్రఖ్యాత రాష్ట్రప్రతినిధి. / From Wikipedia, the free encyclopedia
నాయకురాలు నాగమ్మ 12వ శతాబ్దపు ప్రఖ్యాత రాష్ట్రప్రతినిధి. గుంటూరు జిల్లాలోని పలనాడు పాలకుడు నలగామ రాజు పాలనలో ఆమె ఒక మంత్రి. భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నేటి పల్నాడుగా ప్రసిద్ధికెక్కిన ప్రాంతంలో జరిగిన పురాణయుద్ధం పల్నాటి యుద్ధంలో బ్రహ్మ నాయుడుతో పాటు కీలకపాత్రలు వహించినవారిలో ఆమె ఒకరు. [1] [2]