రాధా విశ్వనాథన్
భారతీయ గణకుడు / From Wikipedia, the free encyclopedia
రాధావిశ్వనాథన్ (1934 డిసెంబరు 11 – 2018 జనవరి 2) భారతీయ సంగీత విద్వాంసురాలు, శాస్త్రీయ నర్తకి. ఆమె ప్రముఖ సంగీత విద్వాంసురాలు, భారతరత్న పురస్కార గ్రహీత అయిన ఎం.ఎస్. సుబ్బలక్ష్మి కుమార్తె. ఆమె తన తల్లితో పాటు కచేరీలను చేసింది.
త్వరిత వాస్తవాలు రాధా విశ్వనాథన్, జననం ...
రాధా విశ్వనాథన్ | |
---|---|
జననం | రాధా సదాశివం (1934-12-11)1934 డిసెంబరు 11 గోబిచెట్టిపాలయం, బ్రిటిష్ ఇండియా |
మరణం | 2018 జనవరి 2(2018-01-02) (వయసు 83) |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | కర్ణాటక సంగీత విద్వాంసులు |
క్రియాశీల సంవత్సరాలు | 1940 – 2018 |
మూసివేయి