ఇక్ష్వాకులు
From Wikipedia, the free encyclopedia
శాతవాహనుల అనంతరం నాగార్జునకొండ కేంద్రంగా ఇక్ష్వాకులు అధికారంలోకి వచ్చారు. సా.శ. 220 నుండి 295 వరకు దాదాపు 75 సంవత్సరాలు పాలించారు. పురాణములలో ఏడుగురు ఇక్ష్వాకులు ప్రస్తావించబడినప్పటికీ శాసనాలు మాత్రం నలుగురి గురించి మాత్రమే ప్రస్తావించాయి. వీరి చరిత్రను తెలియజేసే ఆధారాలు నాగార్జునకొండ, అమరావతి, జగ్గయ్యపేట, రాంరెడ్డి పల్లి వద్ద లభ్యమైన శాసనాలను బట్టి తెలుస్తున్నది. కేవలం 75 సంవత్సరాలు మాత్రమే పాలించినప్పటికీ ఆంధ్రదేశంలో సాంస్కృతికి వికాసానికి ఇక్ష్వాకులు గొప్ప పునాదిని వేసారు. వీరి కాలంనాటి సాంస్కృతికి వికాసాన్ని తెలుసుకొనేముందు వీరి యుగ ప్రాముఖ్యతను, విశిష్టతను గుర్తించవలసి ఉంటుంది.
త్వరిత వాస్తవాలు ఇక్ష్వాకులు, రాజధాని ...
ఇక్ష్వాకులు | |||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
3 వ శతాబ్దం–4 వ శతాబ్దం | |||||||||||
రాజధాని | విజయపురి (నాగార్జున కొండ ) | ||||||||||
సామాన్య భాషలు | సంస్కృతం ప్రాకృతం | ||||||||||
మతం | శైవం (హిందూమతం), బౌద్ధం | ||||||||||
ప్రభుత్వం | రాచరికం | ||||||||||
మాహారాజ | |||||||||||
చరిత్ర | |||||||||||
• స్థాపన | 3 వ శతాబ్దం | ||||||||||
• పల్లవ రాజు నరసింహవర్మ చేతిలో ఇక్ష్వాకుల ఓటమి తరువాత, ఆభీరుల విజయపురి ఆక్రమణ | 4 వ శతాబ్దం | ||||||||||
| |||||||||||
Today part of | భారతదేశం |
మూసివేయి