గురు హర్ గోబింద్
From Wikipedia, the free encyclopedia
గురు హర్ గోబింద్, సచ్చా బాద్షా ("నిజమైన చక్రవర్తి")గా సుప్రఖ్యాతుడైన, (19 జూన్ 1595 – 3 మార్చి 1644)[1][2] సిక్ఖు గురువుల్లో ఆరవ వ్యక్తి. ముఘల్ చక్రవర్తి జహంగీర్ ఆయన తండ్రి, ఐదవ సిక్ఖు గురువు గురు అర్జున్ను చంపించడంతో 30 మే 1606లో గురువు అయ్యేనాటికి ఆయనకు 11 సంవత్సరాల వయసు.[3] ఇస్లామిక్ మత హింసను నిరోధించి, మత స్వేచ్ఛను రక్షించడానికి సిక్ఖు మతం లోపల అంతర్గతంగా సైనిక సంప్రదాయాన్ని ప్రారంభించినందుకు గుర్తుకు వస్తారు.[3][4] సిక్ఖు గురువుగా ఆయన 37 సంవత్సరాల, 9 నెలల, 3 రోజుల పాటు అత్యంత ఎక్కువ కాలం కొనసాగారు.
త్వరిత వాస్తవాలు గురు హర్ గోబింద్ਗੁਰੂ ਹਰਿਗੋਬਿੰਦ ਜੀ, జననం ...
గురు హర్ గోబింద్ ਗੁਰੂ ਹਰਿਗੋਬਿੰਦ ਜੀ | |
---|---|
జననం | 19 June 1595 (1595-06-19) |
మరణం | 3 March 1644 (1644-03-04) (aged 48)[1] కిరాత్ పూర్ సాహిబ్, భారత దేశం |
ఇతర పేర్లు | ఆరవ గురువు సచ్చా బాద్షా |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | List
|
అంతకు ముందు వారు | గురు అర్జున్ |
తరువాతివారు | గురు హర్ రాయ్ |
జీవిత భాగస్వామి | మాతా దామోదరి, మాతా నానకీ, మాతా మహాదేవి |
పిల్లలు | బాబా గుర్దితా, బాబా సూరజ్ మాల్, బాబా అని రాయ్, బాబా అతల్ రాయ్, గురు తేజ్ బహదూర్, బీబీ బిరో |
తల్లిదండ్రులు | గురు అర్జున్ & మాతా గంగ |
మూసివేయి