ఘాజీపూర్
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం / From Wikipedia, the free encyclopedia
ఘాజీపూర్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని పట్టణం. ఘాజీపూర్ జిల్లాకు ముఖ్యపట్టణం.ఇది వారణాసి డివిజనులో భాగం. ఘాజీపూర్ పట్టణం ఘాజీపూర్ జిల్లాలోని ఏడు విభిన్న తహసిల్స్ లేదా ఉపవిభాగాలలో ఒకటి.[1] ఘాజీపూర్, ఉత్తర ప్రదేశ్- బీహార్ సరిహద్దుకు సమీపంలో వారణాసి నుండి సుమారు 80 కి.మీ. దూరంలో ఉంది[2]
త్వరిత వాస్తవాలు ఘాజీపూర్, దేశం ...
ఘాజీపూర్ | |
---|---|
పట్టణం | |
Coordinates: 25.58°N 83.57°E / 25.58; 83.57 | |
దేశం | India |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
జిల్లా | ఘాజీపూర్ |
Founded by | సయ్యద్ మసూద్ ఘాజీ |
Area | |
• Total | 20 km2 (8 sq mi) |
Population (2011) | |
• Total | 1,21,136 |
• Rank | 391 |
• Density | 6,056/km2 (15,680/sq mi) |
• లింగనిష్పత్తి | 902 ♀/♂ |
భాషలు | |
• అధికారిక | హిందీ |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 233001 |
టెలిఫోన్ కోడ్ | 91-548 |
మూసివేయి
ఘాజీపూర్ నల్లమందు కర్మాగారానికి ప్రసిద్ధి చెందింది. దీనిని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1820 లో స్థాపించింది. ఇప్పటికీ ప్రపంచంలోనే అతిపెద్ద చట్టబద్దమైన నల్లమందు కర్మాగారం ఇది. ప్రపంచవ్యాప్తంగా ఔషధ పరిశ్రమ కోసం ఇక్కడ నల్లమందు ఉత్పత్తి అవుతుంది.[3]