చింతలపాటి సీతా రామచంద్ర వరప్రసాద మూర్తిరాజు
From Wikipedia, the free encyclopedia
చింతలపాటి సీతా రామచంద్ర వరప్రసాద మూర్తిరాజు ప్రముఖ గాంధేయవాది. స్వాతంత్ర్యసమరయోధులు. 1800 ఎకరాలు దానం చేసిన దాత. సర్వోదయ ఉద్యమానికి చేయూత అందించారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక అయ్యారు. ఆక్వా పరిశ్రమకు ఆద్యుడుగా గుర్తింపుపొందాడు. ఆయన విద్యాదాత, అభినవ భోజుడు, గాంధేయవాది కూడా. పశ్చిమగోదావరి జిల్లా రాజకీయ ప్రముఖుడు. ఆయన కొల్లేరు రాజుగా గుర్తింపు పొందారు.
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
ఈ వ్యాసము లేదా వ్యాస విభాగములో చింతలపాటి వర ప్రసాద మూర్తి రాజు ను విలీనము చేయవలెనని ప్రతిపాదించబడినది. (చర్చించండి) |
త్వరిత వాస్తవాలు చింతలపాటి సీతా రామచంద్ర వరప్రసాద మూర్తిరాజు, జననం ...
చింతలపాటి సీతా రామచంద్ర వరప్రసాద మూర్తిరాజు | |
---|---|
జననం | చింతలపాటి సీతా రామచంద్ర వరప్రసాద మూర్తిరాజు 1919 డిసెంబరు 16 తణుకు సమీపంలోని సత్యవాడ |
మరణం | 2012 , నవంబరు 12 |
మరణ కారణం | శ్వాసకోశ, గుండె సంబంధ వ్యాధులు |
ఇతర పేర్లు | మూర్తి రాజు |
ప్రసిద్ధి | గాంధేయవాది. స్వాతంత్ర్యసమరయోధులు |
భార్య / భర్త | సత్యవతీదేవి |
మూసివేయి