పంకజ్ త్రిపాఠి
భారతదేశ నటుడు / From Wikipedia, the free encyclopedia
పంకజ్ త్రిపాఠి (జననం 5 సెప్టెంబర్ 1976) భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన 2004లో ''రన్'', ''ఓంకార'' సినిమాల ద్వారా అరంగేట్రం చేసి, 60 టెలివిజన్ షోలలో పని చేశాడు.[2] [3] పంకజ్ త్రిపాఠి 2012లో ''గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్'' వెబ్ సిరీస్లో నటనకుగాను మంచి గుర్తింపునందుకున్నాడు.[4]
త్వరిత వాస్తవాలు పంకజ్ త్రిపాఠి, జననం ...
మూసివేయి
69వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్లో మిమీ- (2021) సినిమాలోని నటనకు జాతీయ ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ అవార్డుకు ఎంపికయ్యాడు.[5]