యండమూరి వీరేంద్రనాథ్
ప్రముఖ రచయిత / From Wikipedia, the free encyclopedia
యండమూరి వీరేంద్రనాథ్ ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రముఖ రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు. తూర్పు గోదావరి జిల్లా రాజోలులో యండమూరి చక్రపాణి, నరసమాంబ దంపతులకు నవంబరు 14, 1948లో జన్మించాడు.[3] ఈయన తెలుగులో సుప్రసిద్ధ నవలా రచయిత. యండమూరి వ్రాసిన చాలా నవలలు చదివేవారిని ఎంతగానో ప్రభావితం చేసేవి. వాటిలో కొన్ని సినిమాలుగా కూడా వచ్చాయి.
త్వరిత వాస్తవాలు యండమూరి వీరేంద్రనాథ్, జననం ...
యండమూరి వీరేంద్రనాథ్ | |
---|---|
జననం | (1948-11-14) 1948 నవంబరు 14 (వయసు 75)[1] |
ఇతర పేర్లు | యండమూరి |
విద్య | సి. ఎ |
వృత్తి | చార్టర్డ్ అకౌంటెంట్ రచయిత సినిమా, టి.వి దర్శకుడు వ్యక్తిత్వ వికాస నిపుణుడు |
ఉద్యోగం | స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్, ఆంధ్రా బ్యాంకు |
జీవిత భాగస్వామి | అనుగీత[2] |
పిల్లలు | ప్రణీత్ [2] |
తల్లిదండ్రులు |
|
వెబ్సైటు | yandamoori.com |
మూసివేయి