2009 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు
From Wikipedia, the free encyclopedia
మహారాష్ట్ర 13 వ శాసనసభకు ఎన్నికలు 2009 అక్టోబరు 13 న జరిగాయి. ఎన్నికల్లో అధికార డెమోక్రటిక్ ఫ్రంట్ (కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి)) శివసేన, భారతీయ జనతా పార్టీల (భాజపా) కూటమి, రిడాలోస్ అనే పేరున్న రిపబ్లికన్ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్గా అనే థర్డ్ ఫ్రంట్ లు ఈ ఎన్నికల్లో పోటీ చేసాయి.
త్వరిత వాస్తవాలు వోటింగు, Party ...
| |||||||||||||||||||||||||||||||||
వోటింగు | 59.68% (3.94%) | ||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| |||||||||||||||||||||||||||||||||
|
మూసివేయి
2008 లో జరిగిన డీలిమిటేషన్ తర్వాత కొత్తగా ఏర్పాటైన అసెంబ్లీ నియోజకవర్గాలలో మహారాష్ట్ర శాసనసభలోని 288 మంది సభ్యులను ఓటర్లు ఎన్నుకున్నారు. ఫలితాలు 2009 అక్టోబరు 22 న ప్రకటించారు.
కాంగ్రెస్, ఎన్సిపి ల మహా అగాడీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అశోక్ చవాన్ ముఖ్యమంత్రిగా ఎంపికయ్యాడు.