2021 మయన్మార్ తిరుగుబాటు
మయన్మార్లో ప్రభుత్వంపై సైన్యం తిరుగుబాటు / From Wikipedia, the free encyclopedia
మయన్మార్లో ప్రభుత్వంపై సైన్యం తిరుగుబాటు చేసింది.2020 ఎన్నికలలో అక్రమాలు జరిగాయని మిలిటరీ మద్దతు ఉన్న డెవలప్మెంట్ పార్టీ ఆరోపించింది. ఆ దేశ మిలటరీ కూడా అదే ఆరోపణలు చేసింది. దీనితో ఆ దేశ మిలటరీ ఒక సంవత్సరం పాటు అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.2020 ఎన్నికలలో ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు రోజు తిరుగుబాటు జరిగింది. ప్రెసిడెంట్ విన్ మైంట్, రాష్ట్ర సలహాదారు ఆంగ్ సాన్ సూకీని మంత్రులు, వారి డిప్యూటీలు, పార్లమెంటు సభ్యులతో పాటు నిర్బంధించారు.[1]
త్వరిత వాస్తవాలు తేదీ, ప్రదేశం ...
2021 మయన్మార్ తిరుగుబాటు | |||||||
---|---|---|---|---|---|---|---|
మయన్మార్ లో అంతర్గత సంఘర్షణ,రాజకీయ సంక్షోభం భాగములో భాగము | |||||||
ఎడమవైపు అంగ్ సాన్ సూకీ, కుడి వైపు మిన్ ఆంగ్ హ్లయింగ్ | |||||||
| |||||||
ప్రత్యర్థులు | |||||||
*మయన్మార్ ప్రభుత్వం
| బర్మా |
మూసివేయి