ద్వాదశ జ్యోతిర్లింగాలు
From Wikipedia, the free encyclopedia
శైవులు శివున్ని మూర్తి రూపంలో, లింగరూపంలోనూ పూజిస్తారు. కానీ లింగ రూపమే అందులో ప్రధానమైందిగా భావిస్తారు.ప్రతి లింగంలో శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుంటుందని శైవుల నమ్మకం. అయితే వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు అని పిలువబడే పన్నెండు లింగాలు అత్యంత ముఖ్యమైనవిగా అనాది నుండి భావిస్తున్నారు.... అవి...[1][2]
- రామనాథస్వామి లింగం - రామేశ్వరం
- శ్రీశైల క్షేత్రం (మల్లి కార్జున లింగం) - శ్రీశైలం
- భీమశంకర లింగం - భీమా శంకరం
- ఘృష్ణేశ్వర జ్వోతిర్లింగం - ఎల్లోరా గుహలు
- త్రయంబకేశ్వర లింగం - త్రయంబకేశ్వరాలయం (త్రయంబకేశ్వర్, నాసిక్)
- సోమనాథ లింగం - సోమనాథ్
- నాగేశ్వర లింగం - దారుకావనం (ద్వారక)
- ఓంకారేశ్వర-అమలేశ్వర లింగాలు - ఓంకారక్షేత్రం
- మహాకాళ లింగం - ఉజ్జయిని
- వైద్యనాథ జ్వోతిర్లింగం - చితా భూమి (దేవఘర్)
- విశ్వేశ్వర లింగం - వారణాశి
- కేదార్నాథ్ ఆలయం
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |