పూరీ
From Wikipedia, the free encyclopedia
పూరీ గోధుమ పిండి లేదా మైదా పిండితో చేసే ఒక ఫలహారం. భారతదేశంలో పలు ప్రాంతములలో వీటిని ఉదయపు ఆల్ఫాహారముగా భుజిస్తారు. దక్షిణ భారతదేశములోని అన్ని హోటళ్ళలో తరచుగా కనిపించే అల్పాహారం పూరీ.
పూరీ పేరుతో ఇతర వ్యాసాలున్నాయి. వాటి లింకుల కోసం పూరీ (అయోమయ నివృత్తి) చూడండి. |
దీనిని తయారు చేయడానికి పిండిని పలుచగా చపాతీల్లాగా రుద్ది నూనెలో వేయిస్తారు.