తేజ్ సప్రూ
From Wikipedia, the free encyclopedia
తేజ్ సప్రు (జననం 1955 జనవరి 5) ఒక భారతీయ నటుడు. ఆయన హిందీ చిత్ర పరిశ్రమలో నటులైన డి. కె. సప్రు, హేమవతిల కుమారుడు. ఆయన గుప్త్, మోహ్రా, సిర్ఫ్ తుమ్, సాజన్లతో సహా 1980, 2010ల మధ్య అనేక బాలీవుడ్ చిత్రాలలో నటించాడు.[1][2] ఆయన కుబూల్ హై, సాత్ ఫేరే, యహాన్ మైన్ ఘర్ ఘర్ ఖేలీ, ది జీ హారర్ షో వంటి ప్రముఖ టెలివిజన్ ధారావాహికలలో తన పాత్రలకు కూడా ప్రసిద్ధి చెందాడు.
త్వరిత వాస్తవాలు తేజ్ సప్రూ, జననం ...
మూసివేయి
పంజాబీ, హిందీ చిత్రసీమలో సుపరిచితమైన నటి ప్రీతి సప్రూ, స్క్రీన్ రైటర్ రీమా రాకేష్ నాథ్లు ఇరువురు తేజ్ సప్రూ సోదరీమణులు.