లక్ష్మి నారాయణ్ మిత్తల్
టాప్ ఇండియన్ వ్యాపారవేత్తలలో ఒకరు / From Wikipedia, the free encyclopedia
లక్ష్మి నారాయణ్ మిత్తల్ (Lakshmi Narayan Mittal) ప్రపంచ ఉక్కు రాజు, రాజస్తాన్ లోని సదుల్పూర్ అనే గ్రామంలో పుట్టి కలకత్తాలో విద్య నభ్యసించి లండన్, ఇంగ్లాండ్ దేశములోలో స్థిరపడ్డ ప్రపంచములోనే నాలుగవ ధనవంతుడు. ప్రపంచములోనే ఉక్కు ఉత్పత్తిలో ఈయన సంస్థ ఆర్సెల్లార్ మిత్తల్ మొదటి స్థానములో ఉంది.[1]
త్వరిత వాస్తవాలు లక్ష్మి నారాయణ్ మిత్తల్, జననం ...
లక్ష్మి నారాయణ్ మిత్తల్ | |
---|---|
జననం | (1950-06-15) 1950 జూన్ 15 (వయసు 73) సదుల్పూర్, రాజస్తాన్, ఇండియా |
నివాస ప్రాంతం | లండన్,ఇంగ్లాండ్ |
వృత్తి | చైర్మెన్ & సి.ఈ.ఓ ఆర్సెల్లార్ మిత్తల్ |
Net worth | US$45 Billion |
మతం | హిందూ |
మూసివేయి
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |