ఫిరోజ్ గాంధీ
భారతీయ రాజకీయవేత్త మరియు పాత్రికేయుడు / From Wikipedia, the free encyclopedia
ఫిరోజ్ గాంధీ (జన్మనామం: ఫిరోజ్ జహంగీర్ ఘండి) [3] (1912 సెప్టెంబరు12 - 1960 సెప్టెంబరు 8) భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త, పాత్రికేయుడు. అతను ది నేషనల్ హెరాల్డ్, ది నవజీవన్ వార్తాపత్రికలను ప్రచురించాడు. అతను 1950 నుండి 1952 ల మధ్య కాలంలో భారతదేశ ప్రాంతీయ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాడు. తరువాత లోక్సభ సభ్యునిగా, పార్లమెంటులో దిగువ సభలో సభ్యునిగా పనిచేసాడు. అతని భార్య ఇందిరా నెహ్రూ, పెద్ద కుమారుడు రాజీవ్ గాంధీ ఇద్దరూ భారత దేశానికి ప్రధానులుగా పనిచేసారు.[4]
త్వరిత వాస్తవాలు నియోజకవర్గం, తరువాత ...
ఫిరోజ్ గాంధీ | |||
ఫిరోజ్ గాంధీ | |||
భారత పార్లమెంటు సభ్యుడు | |||
పదవీ కాలం 17 ఏప్రిల్ 1952 – 4 ఏప్రిల్ 1957 | |||
నియోజకవర్గం | ప్రతాప్గర్ లోక్సభ నియోజకవర్గం - రాయబరేలీ లోక్సభ నియోజకవర్గం[1] | ||
---|---|---|---|
భారత పార్లమెంటు సభ్యుడు | |||
పదవీ కాలం 5 మే 1957 – 8 సెప్టెంబరు 1960 | |||
తరువాత | బైజ్ నాథ్ కురీల్ | ||
నియోజకవర్గం | రాయబరేలీ[2] | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1912-09-12)1912 సెప్టెంబరు 12 బొంబాయి, బొంబాయి రాజ్యం, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం ముంబై, మహరాష్ట్ర, ఇండియా ) | ||
మరణం | 1960 సెప్టెంబరు 8(1960-09-08) (వయసు 47) న్యూఢిల్లీ, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | |||
సంతానం | |||
పూర్వ విద్యార్థి | ఈవింగ్ క్రిస్టియన్ కళాశాల |
మూసివేయి